Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నాపై కక్ష కట్టింది.. సుప్రీం కోర్టే సీబీఐ..?: మమత

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (16:18 IST)
భారతీయ జనతా పార్టీ తనపై, తన పార్టీపై కక్ష కట్టిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. సీబీఐ విశ్వసనీయతను స్వయంగా సుప్రీంకోర్టే తప్పుబట్టిన విషయాన్ని మమత బెనర్జీ గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నెహ్రూ జయంతి వేడుకలకు హాజరయినందుకే తమ ఎంపీలను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎన్నికల ప్రచారం నిమిత్తం చేసిన ఖర్చుపై మీడియా సైతం సరైన రీతిలో స్పందించలేదని మమత విమర్శించారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments