Webdunia - Bharat's app for daily news and videos

Install App

బజరంగ్ దళ్ పరువు నష్టం దావా : మల్లికార్జున ఖర్గేకు నోటీసు

Webdunia
మంగళవారం, 16 మే 2023 (11:13 IST)
బజరంగ్ దళ్ పరువు నష్టం దావా కేసులో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ కోర్టు నోటీసులు జారీచేసింది. బజరంగ్ దళ్ అనుబంధంగా ఉన్న హిందూ సురక్షా పరిషత్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
 
బజరంగ్ దళ్‌ను నిషేధిత సంస్థ పీఎఫ్ఐతో మల్లికార్జున ఖర్గే ఇటీవల పోల్చారు. దీనిపై హిందూ సురక్షా పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వచ్చే నెల పదో తేదీలోపు సమాధానం ఇవ్వాలని మల్లికార్జున ఖర్గేను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments