Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

సెల్వి
శనివారం, 21 డిశెంబరు 2024 (12:21 IST)
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇద్దరు యువ‌తులు వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం రూ.6లక్షలు ఖర్చు చేశారు వివరాల్లోకి వెళితే.. రాణు, జ్యోతి అనే ఇద్దరు యువ‌తులు ఇలా తాజాగా కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో వారి కుటుంబాల అనుమ‌తితో వివాహ‌బంధంలోకి అడుగుపెట్టారు. వారిలో ఒకరు సామాజిక అడ్డంకుల‌ను అధిగ‌మించేందుకు లింగమార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. 
 
కన్నౌజ్‌లోని సదర్ కొత్వాలిలో ఇంద్ర గుప్తా అనే వ్య‌క్తి న‌గ‌ల దుకాణం న‌డుపుతున్నాడు. అత‌ని కుమార్తె శివాంగి. అయితే, ఒక‌రోజు ఆ న‌గ‌ల దుకాణానికి జ్యోతి అనే యువ‌తి వ‌చ్చింది. వీరిద్దరి మధ్య ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం, చివరికి ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
 
అయితే, స్వలింగ వివాహం వల్ల సామాజిక అవమానం త‌ప్ప‌ద‌నుకున్నారు. దాంతో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. శివాంగికి లింగమార్పిడి ఆప‌రేష‌న్ చేయించాల‌ని నిర్ణయించుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె లక్నో, ఢిల్లీలోని వైద్యులను సంప్రదించి లింగమార్పిడి ఆపరేషన్లు చేయించుకుంది. 
 
అనంత‌రం ఆమె తన పేరును శివంగి నుంచి రాణుగా మార్చుకుంది. అటు వారి ప్రేమ‌ను ఇరువురి కుటుంబాలు కూడా అంగీక‌రించాయి. దాంతో ఈ జంట వారి కుటుంబాల ఆశీర్వాదంతో నవంబర్ 25న పెళ్లి చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments