Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ మాంసం తిని కేదార్‌నాథ్ వెళ్లడం వల్లే భూకంపం: సాక్షి మహారాజ్

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (18:35 IST)
బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోమారు నోటికి పని చెప్పారు. తాజాగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాహుల్‌కు.. నేపాల్‌కు లింకు పెట్టారు. ఆవు మాంసం తినే అలవాటున్న రాహుల్ గాంధీ తనను తాను శుద్ధి చేసుకునేందుకు కేదార్‌నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లడం వల్లే నేపాల్‌లో భూకంపం వచ్చిందంటూ విమర్శలు గుప్పించారు. 
 
దీనిపై కాంగ్రెస్ కూడా తీవ్రంగా మండిపడింది. ఆడవాళ్లు ఎక్కువ మంది పిల్లలను కనాలని మతిలేకుండా మాట్లాడిన సాక్షి మహారాజ్ ఒక ప్రజా ప్రతినిధిగా అనర్హుడంటూ వ్యాఖ్యానించింది. రాహుల్ గాంధీ కేదార్‌నాథ్ వెళ్లడం వల్లే భూకంపం వచ్చిందని అర్థరహితంగా మాట్లాడుతున్న అతనిపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments