Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత నంజుండన్ మృతి

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (10:54 IST)
ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును కైవసం చేసుకున్న ప్రముఖ అనువాద సాహిత్యవేత్త డాక్టర్ జి.నంజుండన్ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆయన తన నివాసంలోనే విగతజీవిగా కనిపించారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. 
 
నిజానికి ఆయన గుండెపోటుతో నాలుగు రోజుల క్రితమే మరణించివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆయన ఎలా మరణించారన్న విషయాన్ని విచారణ తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
 
కాగా, బెంగళూరులోని నాగదేవనహల్లిలో ఉన్న నివాసంలో కుళ్లిపోయిన స్థితిలో నంజుండన్ మృతదేహం కనిపించింది. బెంగళూరు వర్శిటీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్‌గా పని చేస్తున్న ఆయన, గత కొన్ని రోజులుగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోఆయన్ను ఓ అసిస్టెంట్ చూసేందుకు రాగా, విషయం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments