శబరిమల ఆలయం తెరుచుకున్నా.. రోజుకు ఐదువేల మందికే అనుమతి

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2020 (10:18 IST)
శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. మకర జ్యోతి పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని అధికారులు తెరిచారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేసిన ఆలయ పూజారులు.. గురువారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. అయితే గతంలో మాదిరిగా రోజుకు వేల సంఖ్యలో భక్తులను అనుమతించడం కుదరదని.. కరోనా కారణంగా రోజుకు కేవలం 5వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
 
అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేసింది. మకరజ్యోతి పూజల్లో భాగంగా జనవరి 20 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. జనవరి 14 మకరజ్యోతి దర్శనం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments