Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

ఐవీఆర్
గురువారం, 4 డిశెంబరు 2025 (20:27 IST)
రష్యా అధ్యక్షుడు పుతిన్ (putin) రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొనేందుకు ఇద్దరు నాయకులు ఒకే కారులో బయలుదేరి వెళ్లారు. కాగా పుతిన్ భారత్ పర్యటనపై ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది.
 
ఆపరేషన్ సింధూర్ యుద్ధ సమయంలో రష్యా అధునాతన ఆయుధాలతో శత్రుదేశం పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది భారత్. ఈ నేపధ్యంలో ఎస్-400, ఎస్-500, ఎస్.యు 57 యుద్ధ విమానాలు తదితర రక్షణ ఒప్పందాలతో పాటు మరికొన్ని కీలక రంగాల్లో ఒప్పందాలు చేసుకుంటారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments