Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో దారుణం : రోడ్డుపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తను ముక్కలు ముక్కలుగా నరికేశారు

బెంగుళూరులో దారుణం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తను కొందరు దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటనకలకలం రేపుతోంది. దాడిలో మృతి చెందిన వ్య‌క్తి పేరు రు

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (14:30 IST)
బెంగుళూరులో దారుణం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తను కొందరు దుండగులు దారుణంగా హత్యచేసిన ఘటనకలకలం రేపుతోంది. దాడిలో మృతి చెందిన వ్య‌క్తి పేరు రుద్రేష్‌(35)గా గుర్తించిన‌ట్లు పోలీసులు తెలిపారు. 
 
హతుడు ఓ సమావేశంలో పాల్గొని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళుతుండగా, కమర్షియల్‌ స్ట్రీట్‌ సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కత్తులతో వచ్చి.. రుద్రేష్‌పై విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. 
 
ఈ ఘ‌ట‌న‌ను గురించి తెలుసుకున్న తాము ఘటనా స్థలానికి చేరుకొని రుద్రేష్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా దారిలోనే ఆయన మృతిచెందిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments