Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ్ అమిత్ షా ఆరోపణలవై విచారణ జరగాలి : ఆర్ఎస్ఎస్

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాక్ కుమారుడు జయ్ షాకు చెందిన కంపెనీ టర్నోవర్ ఏకంగా 16 వేల రెట్లు పెరిగినట్టు ది వైర్ అనే పోర్టల్ ఓ కథనాన్ని ప్ర

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (09:15 IST)
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాక్ కుమారుడు జయ్ షాకు చెందిన కంపెనీ టర్నోవర్ ఏకంగా 16 వేల రెట్లు పెరిగినట్టు ది వైర్ అనే పోర్టల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇది దేశంలో పెను సంచలనమైంది. ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని విపక్ష పార్టీలు మోడీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదేసమయంలో ఈ కేసు విచారణ కోసం సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ లాయర్‌కు అనుమతినివ్వడం మరో వివాదానికి కారణమైంది. 
 
ఈనేపథ్యంలో బీజేపీ నేతలకు రిమోట్ కంట్రోల్‌గా పని చేసే ఆర్ఎస్ఎస్ ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించింది. భోపాల్‌‌లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ సమావేశం సందర్భంగా ఆర్ఎస్ఎస్ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ దత్తాత్రేయ హోసాబాలే మాట్లాడుతూ, ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై తప్పక విచారణ జరగాలన్నారు. అయితే, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలు ఉండాలని చెప్పారు. ఆయనపై ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments