Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయ్ అమిత్ షా ఆరోపణలవై విచారణ జరగాలి : ఆర్ఎస్ఎస్

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాక్ కుమారుడు జయ్ షాకు చెందిన కంపెనీ టర్నోవర్ ఏకంగా 16 వేల రెట్లు పెరిగినట్టు ది వైర్ అనే పోర్టల్ ఓ కథనాన్ని ప్ర

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (09:15 IST)
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాక్ కుమారుడు జయ్ షాకు చెందిన కంపెనీ టర్నోవర్ ఏకంగా 16 వేల రెట్లు పెరిగినట్టు ది వైర్ అనే పోర్టల్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇది దేశంలో పెను సంచలనమైంది. ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని విపక్ష పార్టీలు మోడీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదేసమయంలో ఈ కేసు విచారణ కోసం సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ లాయర్‌కు అనుమతినివ్వడం మరో వివాదానికి కారణమైంది. 
 
ఈనేపథ్యంలో బీజేపీ నేతలకు రిమోట్ కంట్రోల్‌గా పని చేసే ఆర్ఎస్ఎస్ ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించింది. భోపాల్‌‌లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ సమావేశం సందర్భంగా ఆర్ఎస్ఎస్ జాయింట్‌ జనరల్‌ సెక్రటరీ దత్తాత్రేయ హోసాబాలే మాట్లాడుతూ, ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై తప్పక విచారణ జరగాలన్నారు. అయితే, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలు ఉండాలని చెప్పారు. ఆయనపై ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments