Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 1548 కోట్లతో కేరళ ప్రభుత్వం హైస్పీడ్ ఇంటర్నెట్

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:51 IST)
కేరళ ప్రభుత్వము 1548 కోట్ల వ్యయంతో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని పేదరికంలో వున్న 20 లక్షల మంది కుటుంబాలకు అందించనుంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 1548 కోట్లు ఖర్చు కానుంది. గడచిన నెలల్లో కోవిడ్ 19 కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
 
మరే రాష్ట్రంలోను ఇంతటి సౌకర్యాన్ని అందించలేదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. దీనివల్ల దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని సూచించారు. కేవలం పేదలకే కాకుండా ఇతరులకు కూడా ఈ సౌకర్యాన్ని తగు ధరలకు అందించనున్నట్లు తెలిపారు.
 
ఈ సదుపాయం వల్ల ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య సంస్థలు లబ్ది పొందుతాయి. ఈ ప్రాజెక్టు కేరళ ప్రభుత్వ ఆధీనంలో వుండనుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ వల్ల కోవిడ్ 19 విజృంభిస్తున్న వేళ కేరళ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా వుంటుందని విజయన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments