Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 1548 కోట్లతో కేరళ ప్రభుత్వం హైస్పీడ్ ఇంటర్నెట్

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:51 IST)
కేరళ ప్రభుత్వము 1548 కోట్ల వ్యయంతో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని పేదరికంలో వున్న 20 లక్షల మంది కుటుంబాలకు అందించనుంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 1548 కోట్లు ఖర్చు కానుంది. గడచిన నెలల్లో కోవిడ్ 19 కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
 
మరే రాష్ట్రంలోను ఇంతటి సౌకర్యాన్ని అందించలేదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. దీనివల్ల దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని సూచించారు. కేవలం పేదలకే కాకుండా ఇతరులకు కూడా ఈ సౌకర్యాన్ని తగు ధరలకు అందించనున్నట్లు తెలిపారు.
 
ఈ సదుపాయం వల్ల ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య సంస్థలు లబ్ది పొందుతాయి. ఈ ప్రాజెక్టు కేరళ ప్రభుత్వ ఆధీనంలో వుండనుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ వల్ల కోవిడ్ 19 విజృంభిస్తున్న వేళ కేరళ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా వుంటుందని విజయన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

Divvela Madhuri: బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనున్న దివ్వెల మాధురి

Suri: సూరి న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మామ‌న్‌ స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments