Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 1548 కోట్లతో కేరళ ప్రభుత్వం హైస్పీడ్ ఇంటర్నెట్

Webdunia
మంగళవారం, 2 జూన్ 2020 (13:51 IST)
కేరళ ప్రభుత్వము 1548 కోట్ల వ్యయంతో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని పేదరికంలో వున్న 20 లక్షల మంది కుటుంబాలకు అందించనుంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 1548 కోట్లు ఖర్చు కానుంది. గడచిన నెలల్లో కోవిడ్ 19 కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
 
మరే రాష్ట్రంలోను ఇంతటి సౌకర్యాన్ని అందించలేదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. దీనివల్ల దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని సూచించారు. కేవలం పేదలకే కాకుండా ఇతరులకు కూడా ఈ సౌకర్యాన్ని తగు ధరలకు అందించనున్నట్లు తెలిపారు.
 
ఈ సదుపాయం వల్ల ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య సంస్థలు లబ్ది పొందుతాయి. ఈ ప్రాజెక్టు కేరళ ప్రభుత్వ ఆధీనంలో వుండనుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ వల్ల కోవిడ్ 19 విజృంభిస్తున్న వేళ కేరళ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా వుంటుందని విజయన్ చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments