Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

ఠాగూర్
బుధవారం, 2 జులై 2025 (11:22 IST)
ఫ్లాట్ ఫామ్ నుంచి కదిలిన రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతి.. పట్టుకోల్పోయి రైలుకు, ఫ్లాట్ ఫామ్‌ మధ్యలో పడిపోయింది. ఆ యువతిని ఓ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. ఈ స్టేషనులో కదులుతున్న రైలులోకి ఓ యువతి పరుగెత్తుకుంటూ వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ యువతి బోగీలోకి ఎక్కే సమయంలో కాలు జారడంతో పట్టుకోల్పోయి, కిందపడిపోయింది. 
 
దీంతో ఆ యువతిని పోలీస్ కానిస్టేబుల్ మెరుపు వేగంతో స్పందించి రక్షించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆ  కానిస్టేబుల్‌ను ఇతర రైల్వే ప్రయాణికులతో పాటు వీడియోను చూసిన నెటిజన్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments