Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

సెల్వి
బుధవారం, 24 ఏప్రియల్ 2024 (20:53 IST)
మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మే 2న తన నిర్ణయాన్ని వెలువరించనుంది.
 
అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే 6న తన తీర్పును వెలువరించనుంది. విచారణ సందర్భంగా, న్యాయస్థానం ముందు విస్తృత వాదనలు వినిపించాయి దర్యాప్తు సంస్థలు.
 
బెయిల్ మంజూరుకు వ్యతిరేకంగా ఇడి తరపు న్యాయవాది దాదాపు రెండు గంటల పాటు వాదించారు. కవిత తరపు డిఫెన్స్ లాయర్లు ఏప్రిల్ 26లోగా రీజయిండర్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. అక్రమ అరెస్టు వాదనల్లో ఎటువంటి మెరిట్ లేదని, మద్యం కేసులో తమ వైఖరిని సమర్థించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఏజెన్సీలు వాదించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments