Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేలిరకం జే-34 పత్తితో యాకూబ్‌కు ఉరితాడు.. తాడు మెత్తగా ఉండేందుకు?

Webdunia
గురువారం, 30 జులై 2015 (13:37 IST)
ముంబై పేలుళ్ల కేసీలు ఉరిశిక్షకు గురైన యాకూబ్ మెమన్‌కు బీహార్‌లో తయారు చేసిన ఉరితాడును వినియోగించారు. ఈ ఉరితాడును నాగ్‌పూర్ జైలులో అధికారులు యాకూబ్ ఉరితాడు గురించి చెబుతూ.. బీహార్‌లోని బుక్సార్ కేంద్ర కారాగారంలో తయారు చేసినట్లు తెలిపారు. తమ జైలులో తయారైన ఉరితాడును నాగపూర్‌కు పంపించినట్లు బుక్సాల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.కే. చౌదరి తెలిపారు. 
 
మేలిరకం జే-34 పత్తిని వాడి దీన్ని తయారు చేశామని, ఆ తరువాత తాడు మెత్తగా ఉండేందుకు మైనం, అరటి గుజ్జు తదితరాలను వాడామని ఆయన తెలిపారు. తాడులో ఎక్కడా ముడులు ఉండకుండా జాగ్రత్త పడ్డామని వివరించారు.
 
14 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ధనుంజయ్ బెనర్జీని ఉరితీసేందుకు కోల్ కతా జైలు అధికారుల కోరిక మేరకు అప్పట్లో ఇదే తరహా ఉరితాడును పంపామని, ఆపై అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్‌లను ఉరితీసేందుకు వినియోగించిన తాళ్లను కూడా ఇక్కడి ఖైదీల చేతనే తయారు చేయించామని ఆయన వివరించారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments