Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల్ని గదిలో బంధించి... భర్తను పొడిచి... భార్యపై గ్యాంగ్ రేప్

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (18:56 IST)
రాజస్థాన్ లోని విలాసవంతమైన వైశాలి నగర్ ప్రాంతంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దోపిడీ కోసం వచ్చిన దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. వంటగది కిటికీకి ఉండే గ్రిల్ ను పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అక్కడున్న వృద్ధుడిని తాడుతో కట్టేశారు. ఆ తర్వాత పిల్లలను కత్తితో బెదిరించి గదిలో పెట్టి తాళం వేసి వారి తండ్రిని కత్తితో 9 చోట్ల పొడిచారు. 
 
ఆ కత్తిపోట్లకు అతడు స్పృహ కోల్పోయాడు. అతడిక లేవడని నిర్థారించుకున్న దొంగలు అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీ చేశారు. ఇంట్లో 10 వేలు నగదు, 150 గ్రాముల బంగారం దోచుకుని పారిపోయారు. ఆ తర్వాత ఇరుగుపొరుగువారు బాధితుల ఆర్తనాదాలు విని వచ్చి చూసి కత్తిపోట్లకు గురైన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి