Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి : రిషి సునక్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (09:57 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన రిషి సునక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా లండన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన ఓ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఆర్థిక శాఖ మాజీ మంత్రి సూటిగా, స్పష్టంగా సమాధానమిచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్, బ్రిటన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎంతో కీలకం. ఇరు దేశాల మధ్య బ్రిటన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. భారత్‌లో మన దేశ వస్తు ఉత్పత్తుల వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా భారత్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాల్సివుంది. అందువల్ల మన దేశానికి చెందిన విద్యార్థులను, మన వ్యాపార సంస్థలను భారత్‌కు వెళ్లేందుకు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తాను అని వివరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

తర్వాతి కథనం
Show comments