Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలి : రిషి సునక్

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (09:57 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన రిషి సునక్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా లండన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన ఓ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అడిగిన అనేక ప్రశ్నలకు ఆర్థిక శాఖ మాజీ మంత్రి సూటిగా, స్పష్టంగా సమాధానమిచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్, బ్రిటన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎంతో కీలకం. ఇరు దేశాల మధ్య బ్రిటన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. భారత్‌లో మన దేశ వస్తు ఉత్పత్తుల వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇరు దేశాల దౌత్య సంబంధాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడాన్ని ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా భారత్ నుంచి అనేక విషయాలు నేర్చుకోవాల్సివుంది. అందువల్ల మన దేశానికి చెందిన విద్యార్థులను, మన వ్యాపార సంస్థలను భారత్‌కు వెళ్లేందుకు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తాను అని వివరించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments