Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఫ్రీడం 251' ఫోన్లు పంపిణీ చేయకుంటే కటకటాల వెనక్కే : ఐటీ మంత్రి రవిశంకర్

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2016 (11:41 IST)
ముందుగా ప్రకటించినట్టుగా ఫ్రీడం 251 ఫోన్లు నాలుగు నెలల తర్వాత పంపిణీ చేయకుంటే కటకటాల వెనక్కి వెళ్లక తప్పదని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. పైగా.. ఈ మొబైల్స్ తయారీ కంపెనీ రింగింగ్ బెల్స్‌పై ఓ కన్నేసి ఉంచినట్టు ఆయన తెలిపారు. 
 
ఫ్రీడం స్మార్ట్ ఫోన్లపై ఆయన స్పందిస్తూ... ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ఈ కంపెనీ చౌక హ్యాండ్‌సెట్లను పంపిణీ చేయడంలో విఫలమైతే చర్యలకు వెనుకాడబోమన్నారు. 'వారు పంపిణీ విషయంలో ఎలా సన్నద్ధమయ్యారన్నదానిపై వాకబు చేస్తోంది. రూ.251 ధరకు ఫోన్లను అందించగలదా లేదా అని పరిశీలిస్తోంది. వారికి బీఐఎస్‌ సర్టిఫికేట్‌ ఉందా లేదా అన్న విషయాన్ని గమనిస్తామ'ని తెలిపారు. 'మా శాఖ ఆ కంపెనీపై ఓ కన్నేసి ఉంచింద'ని అన్నారు. 
 

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments