Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ కేసు.. ఎన్సీబీ ముందు ప్రత్యక్షమైన రియా చక్రవర్తి, షోవిక్

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (12:17 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్ కోణం వెలుగు చూసిన తరుణంలో రియాతో పాటు ఆయన సోదరుడు షోవిక్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కార్యాలయం ముందు ప్రత్యక్షం అయ్యారు.

రియా యొక్క బెయిల్ నిబంధనల ప్రకారం, ప్రతి నెల మొదటి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావలసి ఉంది. ఇలా ఆరు నెలల పాటు రియా హాజరు కావలసి ఉండగా, సోమవారం తన సోదరుడు, తండ్రి ఇంద్రజిత్‌తో కలిసి ఎన్సీబీ ఆఫీసుకు వెళ్ళింది. 
 
జైలు నుండి విడుదలైన తర్వాత పబ్లిక్‌లో పెద్దగా కనిపించేందుకు వీరు ఆసక్తి చూపించడం లేదు. కాగా, రియా బాంద్రాలో ఇల్లు కొనేందుకు అన్వేషిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. కాగా సుశాంత్ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్‌ని కూడా ఎన్సీబీ విచారణ చేసిన సంగతి తెలిసిందే. 
 
అనంతరం రియా, షోవిక్‌లను అదుపులోకి తీసుకున్నారు. రియాకు వెంటనే బెయిల్ దొరకడంతో ఆమె విడుదల కాగా, షోవిక్ చక్రవర్తి బెయిల్ తిరస్కరణకు గురికావడంతో మూడు నెలలుగా జైలులోనే ఉన్నాడు. ఆ తర్వాత విడుదలైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర రిలీజ్ వాయిదాకు కారణం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments