Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేణుకా చౌదరి.. మొక్కజొన్నలు అమ్మారు... రైతన్నల కోసం..?

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని, రేణుకా చౌదరి నవ్వును మోద

Webdunia
బుధవారం, 18 ఏప్రియల్ 2018 (13:42 IST)
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని, రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడంతో.. ఆ నవ్వు రామాయణంలో ఎవరిదబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. తాజాగా రేణుకా చౌదరి వార్తల్లోకెక్కారు.
 
ఈసారి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు అమ్మారు. మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు అమ్మి రూ.5లక్షలు సేకరించారు. చేసిన అప్పులు తీర్చలేక.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాల కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రేణుకా చౌదరి మొక్కజొన్నలను అమ్మారు. 
 
రేణుకా చౌదరి మొక్కజొన్న కంకులు కొన్నాక.. ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు రూ.60వేలిచ్చారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ రూ.50 వేలు ఇచ్చారు. ఇలా పలువురు కాంగ్రెస్ నేతలు అందించిన నగదును రైతుల కుటుంబాలకు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments