Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు... వేడి గాలులు తప్పవండోయ్

సెల్వి
మంగళవారం, 28 మే 2024 (10:09 IST)
మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు ప్రారంభం కానుండగా, దేశవ్యాప్తంగా వేడిగాలులు వీస్తాయని ఐఎండీ సోమవారం తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ మే 30 నుండి భారతదేశం అంతటా హీట్ వేవ్ తగ్గుతుందని, రాబోయే మూడు రోజుల్లో వాయువ్య భారతదేశంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరించారు. 
 
కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పెరగడంతో ఢిల్లీ, రాజస్థాన్‌లలో వాతావరణ శాఖ ముందుగా హెచ్చరికలు జారీ చేసింది. రాజస్థాన్‌లో మండుతున్న వేడిగాలుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. 
 
చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45- 49 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి. వేడిగాలుల మధ్య, ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments