Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రవాదం ఏరివేతలో పాకిస్థాన్‌కు సహకరిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం కోరితే అన్నిరకాల సహాయాలు అందించడానికిళ భారత్ సిద్ధంగా ఉందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం బెంగళూరులోని నేషనల్ క

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (10:25 IST)
పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ఆ దేశ ప్రభుత్వం కోరితే అన్నిరకాల సహాయాలు అందించడానికిళ భారత్ సిద్ధంగా ఉందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. శుక్రవారం బెంగళూరులోని నేషనల్ కళాశాల మైదానంలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ కనుక కోరుకుంటే అన్ని రకాలుగా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 
 
యురీ ఉగ్రదాడి, ఆ తర్వాత పీవోకేలో జరిగిన మెరుపు దాడులు, రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ నైజం ప్రపంచ దేశాలకు తెలిసిందని, అందుకే ఆయా దేశాలు పాక్‌ను దూరం పెడుతున్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటోందని రాజ్‌నాథ్ అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments