Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిరం కోసం ఉరేసుకుంటా : కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్నదే కోట్లాది మంది హిందూ ప్రజల అభిప్రాయమని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. శనివారంనాడు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిశ

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (11:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్నదే కోట్లాది మంది హిందూ ప్రజల అభిప్రాయమని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. శనివారంనాడు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె లక్నోలో మాట్లాడుతూ.. రామమందిరం విశ్వాసానికి సంబందించిన అంశమని, మందిరం కోసం తాను జైలుకు వెళ్ళేందుకు కూడ సిద్ధమని ప్రకటించారు. 
 
ముఖ్యంగా.. రామ మందిరం అనేది కోట్లాది మంది హిందూ ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. అయితే దానిపై తనకెంతో గౌరవం ఉందన్నారు. రామమందిరంపై చర్చించాల్సిందేమీ లేదన్నారు. ఈ అంశం తమకేమీ కొత్త కాదన్నారు. రామమందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్ గురువు మహంత్ ఆవైద్యనాథ్ నాయకుడు అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments