Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిరం కోసం ఉరేసుకుంటా : కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్నదే కోట్లాది మంది హిందూ ప్రజల అభిప్రాయమని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. శనివారంనాడు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిశ

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (11:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్నదే కోట్లాది మంది హిందూ ప్రజల అభిప్రాయమని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. శనివారంనాడు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె లక్నోలో మాట్లాడుతూ.. రామమందిరం విశ్వాసానికి సంబందించిన అంశమని, మందిరం కోసం తాను జైలుకు వెళ్ళేందుకు కూడ సిద్ధమని ప్రకటించారు. 
 
ముఖ్యంగా.. రామ మందిరం అనేది కోట్లాది మంది హిందూ ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. అయితే దానిపై తనకెంతో గౌరవం ఉందన్నారు. రామమందిరంపై చర్చించాల్సిందేమీ లేదన్నారు. ఈ అంశం తమకేమీ కొత్త కాదన్నారు. రామమందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్ గురువు మహంత్ ఆవైద్యనాథ్ నాయకుడు అన్నారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments