Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామమందిరం కోసం ఉరేసుకుంటా : కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలనం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్నదే కోట్లాది మంది హిందూ ప్రజల అభిప్రాయమని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. శనివారంనాడు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిశ

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (11:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేయాలన్నదే కోట్లాది మంది హిందూ ప్రజల అభిప్రాయమని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. శనివారంనాడు ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె లక్నోలో మాట్లాడుతూ.. రామమందిరం విశ్వాసానికి సంబందించిన అంశమని, మందిరం కోసం తాను జైలుకు వెళ్ళేందుకు కూడ సిద్ధమని ప్రకటించారు. 
 
ముఖ్యంగా.. రామ మందిరం అనేది కోట్లాది మంది హిందూ ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. అయితే దానిపై తనకెంతో గౌరవం ఉందన్నారు. రామమందిరంపై చర్చించాల్సిందేమీ లేదన్నారు. ఈ అంశం తమకేమీ కొత్త కాదన్నారు. రామమందిరం ఉద్యమానికి ఆదిత్యనాథ్ గురువు మహంత్ ఆవైద్యనాథ్ నాయకుడు అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments