Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజుల పసికందును కరిచిన ఎలుకలు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 5 మే 2022 (18:11 IST)
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాసుపత్రులు దారుణంగా తయారవుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ప్రభుత్వ ఆస్పత్రులు విఫలమవుతున్నాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. 
 
అసలే రోగాలతో ఆస్పత్రికి వస్తున్న పేషంట్లకు ఎలుకల భయం పట్టుకుంటుంది. మౌలిక వసతుల మాట పక్కనపెడితే.. ఎలుకల దాడికి పేషెంట్లు భయపడుతున్నారు. ఇటీవలే వరంగల్ ఎంజీఎంలో ఓ రోగిని ఎలుకలు తీవ్రంగా కరవడంతో.. అతను మృతి చెందాడు.
 
తాజాగా జార్ఖండ్‌లో అలాంటి ఘటన మరొకటి జరిగింది. గిరిధ్‌లోని సదర్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలుకలు కరిచిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ధన్ బాద్‌లోని షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చిన్నారి మోకాలుకు తీవ్రగాయమైందని, నిపుణులైన వైద్యుడితో శస్త్రచికిత్స చేయించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments