Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీ ''రత్న భండార్'' మారు తాళాలు దొరికాయోచ్..

సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన దేవాలయ ఖజానాలోపలి ఛాంబర్ల తాళాలు పోయాయని అధికారులు ప్రకటించారు. ఆ తాళాలు ఎలా మాయమయ్యాయనే దానిపై పెద్ద చర్చే సాగింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు గోధుమ

Webdunia
శుక్రవారం, 15 జూన్ 2018 (16:01 IST)
సుప్రసిద్ధ పూరీ జగన్నాథుని ఆలయంలో ఏప్రిల్ 4వ తేదీన దేవాలయ ఖజానాలోపలి ఛాంబర్ల తాళాలు పోయాయని అధికారులు ప్రకటించారు. ఆ తాళాలు ఎలా మాయమయ్యాయనే దానిపై పెద్ద చర్చే సాగింది.

ఈ నేపథ్యంలో గురువారం నాడు గోధుమ రంగులో వున్న ఓ సీల్డ్ కవర్లో డూప్లికేట్ కీస్ బయటపడ్డాయి. ఈ మేరకు పూరీ ఆలయంలో వున్న వెల కట్టలేని ఖజానా గదులకు సంబంధించిన తాళాలు దొరికాయని.. కలెక్టర్ అరవింద్ అగర్వాల్ ప్రకటించారు.
 
తాళాలు తిరిగి లభించడం నిజంగా దేవుడి అద్భుతమేనన్నారు. తాళాల కోసం వెతుకుతూ వుంటే ''రత్న భండార్''కు సంబంధించిన మారు తాళాలు లభించాయని అగర్వాల్ మీడియాతో తెలిపారు. ఎంత వెతికినా తాళాలు కనిపించలేదు. దేవుడిపైనే భారం వేసి తాళాలు వెతకడం మొదలెట్టాం అంతే.. తాళం చెవులు కనిపించాయని.. అరవింద్ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments