Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంతనుకు కీలక పదవి... నా తండ్రిలా నడిచొచ్చే రోజులు వచ్చాయ్...

ఠాగూర్
బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (12:40 IST)
దివంగత దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా స్నేహితుడు శంతను నాయుడుకు టాటా మోటార్స్ కంపెనీ కీలక పదవిని ఆఫర్ చేసింది. రతన్ టాటా చివరి దశలో కే టేకర్‌గా శంతను నాయుడు వ్యవహరించిన విషయం తెల్సిందే. ఇపుడు ఆయనను టాటా మోటార్స్‌లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్‌కు జనరల్ మేనేజరుగా నియమించింది. 
 
ఈ విషయాన్ని తెలియజేస్తూ శంతను లింక్డిన్‌లో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెలుగు రంగు చొక్కా, నేవీ బ్లూ ప్యాంట్‌లో తన తండ్రి నడుచుకుంటూ ఇంటికి వచ్చేవారని, ఆ సమయంలో తాను ఆయన కోసం ఎదురు చూస్తూ కిటికీలో నుండి చూసేవాడినని శంతను పేర్కొన్నాడు. ఇపుడు నేను కూడా అలా నడిచొచ్చే రోజులు వచ్చాయని దాసుకొచ్చారు. 
 
కాగా, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన శంతను 2018 నుంచి రతన్ టాటాకు అసిస్టెంట్‌గా వ్యవహరించిచన విషయం తెల్సిందే. వీరిద్దరికీ మంచి అనుబంధం ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments