Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్ కేసు విత్‌డ్రా చేసుకోలేదనీ కాల్చిపారేశారు... ఎక్కడ?

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (12:53 IST)
తనపై పెట్టిన రేప్ కేసును ఉపసంహరించుకోలేదని అత్యాచార బాధితురాలిని ఓ నిందితుడు కాల్చిచంపాడు. ఈ దారుణం గుర్గావ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ గుర్గావ్‌కు చెందిన ఓ మహిళ పోషణ నిమిత్తం ఓ నైట్ క్లబ్‌లో డ్యాన్సర్‌గా పని చేస్తోంది. ఇదే క్లబ్‌లో సందీప్ కుమార్ అనే వ్యక్తి బౌన్సర్‌గా పని చేస్తున్నాడు. 
 
ఆ మహిళా డ్యాన్సర్‌పై కన్నేసిన సందీప్.. గత 2017 మార్చి నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగా, నిందితుడు బెయిల్‌పై విడుదలయ్యాడు. 
 
ఈ క్రమంలో స్టేట్‌మెంట్‌ రికార్డు నిమిత్తం మహిళ శుక్రవారం కోర్టుకు వచ్చి ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని గంటల్లో ఇంటికి వెళ్లిన సందీప్.. ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా బలవంతం చేశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఆమెను అక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments