Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధాన్ని వద్దన్నాడనీ భర్తను పత్తిచేనులోకి తీసుకెళ్లి అడ్డంగా నరికేసిన భార్య..

Webdunia
శనివారం, 6 నవంబరు 2021 (14:55 IST)
తన ప్రియుడితో కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని మానుకోవాలంటూ హితవు పలికడమే కాకుండా అడ్డుగా ఉన్నాడని భావిన ఓ భార్య అత్యంత కిరాతక చర్యకు పాల్పడింది. భర్తను పత్తి చేనులోకి తీసుకెళ్లి ప్రియుడి సాయంతో అడ్డంగా నరికేసింది. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చన్గోముల్ గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక ఎస్ఐ చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామాకి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. కొంతకాలంగా అదేగ్రామానికి చెందిన శేఖర్‌తో మాధవి అక్రమసంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి వెంకటయ్య పలు మార్లు భార్య మాధవిని హెచ్చిరించాడు. అయినా ఆమె భర్త మాటను పెడచెవిన పెట్టింది. 
 
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తెలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని మాధవి, శేఖర్లు భావించారు. ఈ క్రమంలోనే వెంకటయ్యను కిరాతంగా హత్య చేశారు. గ్రామానికి సమీపంలో ఉన్న పత్తి చేనులో వెంకటయ్యను చంపేశారు. వెంటకయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు వివారాలు సేకరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments