Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా రోగికి నేలపైనే భోజనం... మానవత్వమా... ఏది నీ చిరునామా...?

ఇటీవలి కాలంలో మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆమధ్య కన్నకొడుకు తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో పాటు కనీసం అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంతో ఓ బ

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (17:42 IST)
ఇటీవలి కాలంలో మానవత్వాన్ని మంటగలిపే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఆమధ్య కన్నకొడుకు తీవ్ర అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించడంతో పాటు కనీసం అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంతో ఓ బాలుడు మరణించాడు. ఇలాంటి ఘటనలు వరుసగా దేశంలో ఆయా ఆసుపత్రుల్లో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మరో దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఓ రోగికి కుడిచేయి విరగడంతో ఆమె ఆసుపత్రిలో చేరింది. 
 
భోజనం వేళ ఆమె అన్నం కోసం వెళితే పళ్లెం ఇవ్వలేదు. సొంత పళ్లెం తెచ్చుకోవాలని చెప్పారు. ఐతే తనకు పళ్లెం లేదని చెప్పడంతో... అయితే తిను అంటూ నేలపైనే భోజనం పెట్టేశారు. ఆకలితో అలమటిస్తున్న ఆ మహిళ కూరలన్నీ కలుపుకుని నేలపైనే కలుపుకుని భోజనం చేసింది. ఈ ఘటన తాలూకు ఫోటోను ఓ జాతీయ దినపత్రిక ప్రచురించడంతో ఈ ఘటనకు కారణమైన సిబ్బందిపై అధికారులు వేటువేశారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments