Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగి సర్కారు కీలక నిర్ణయం.. అయోధ్యలో నవమి వేడుకలు రద్దు

Webdunia
శుక్రవారం, 20 మార్చి 2020 (16:13 IST)
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలను రద్దు చేయాలంటూ యోగి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నోఏళ్ల పాటు వివాదాస్పద స్థలంగా ఉన్న అయోధ్య భూభాగం..శ్రీరాముడు జన్మభూమి అని హిందువులకు చెందుతుంది అంటూ కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఈసారి అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అనుకుంటున్న తరుణంలో... కరోనా వైరస్ ప్రభావం వల్ల శ్రీ రామనవమి వేడుకలను రద్దు చేసింది యూపీ సర్కార్.
 
ఈ వేడుకలకు ప్రజలు ఎవరిని అనుమతించ వద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో కూడా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో... ప్రజలు గుమికూడి కుండా చేసేందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
కానీ యోగి సర్కారు.. శ్రీరామనవమి వేడుకలను రద్దు చేయడం హిందువులకు నిరాశను మిగిల్చింది. కొన్ని దశాబ్దాల కాలం నుండి వివాదాస్పదంగా ఉన్న అయోధ్య భూమిని రామజన్మభూమి ట్రస్టుకు చెందుతుందని సుప్రీం తీర్పు నేపథ్యంలో.. శ్రీరామ నవమి వేడుకలు రద్దు కావడం నిరాశనే మిగిల్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments