Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం.. జనక్‌పూర్ నుండి కానుకలు

సెల్వి
మంగళవారం, 9 జనవరి 2024 (16:34 IST)
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం పనులు శరవేగంగా జరుగుతుండగా, సీతాదేవి జన్మించిన నేపాల్‌లోని జనక్‌పూర్ నుండి మూడు వేలకు పైగా కానుకలు అయోధ్యకు చేరుకున్నాయి. వీటిలో వెండి పాదరక్షలు, ఆభరణాలు, దుస్తులు, వెండి విల్లులు ఉన్నాయి.
 
జనక్‌పూర్‌లోని రామజానకి ఆలయ పూజారి రామ్ రోషందాస్ వాటిని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందజేశారు. 30 వాహనాల్లో 500 పెట్టెల్లో 800 మంది భక్తులు ఈ కానుకలను కాన్వాయ్‌గా తీసుకొచ్చారు. వీటిలో పండ్లు, స్వీట్లు, బంగారం, వెండి వస్తువులు, డ్రై ఫ్రూట్స్, నేపాల్ సంప్రదాయ స్వీట్లు ఉన్నాయి. 
 
నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ రామజానకి దేవాలయం నుంచి దాదాపు ముప్పై వాహనాల కాన్వాయ్‌లో ఈ కానుకలు చేరుకున్నాయి. వారు స్వీట్లు, పండ్లు, బంగారం, వెండి, ఇతర వస్తువులతో సహా 3,000 కంటే ఎక్కువ బహుమతులు తెచ్చారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణ్‌ప్రతిష్ఠ వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments