Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌పై దాడి

Webdunia
సోమవారం, 30 మే 2022 (14:22 IST)
బెంగుళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌పై దాడి జరిగింది. బెంగుళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనపై నల్ల సిరాను చల్లి, కుర్చీలతో దాడి చేశారు. ఈ దాడి కూడా రైతు సంఘాలకు చెందిన గిట్టని ఓ వర్గం దాడి చేసినట్టు భావిస్తున్నారు. 
 
నిజానికి గత కొంతకాలంగా టికాయత్ వర్గానికి, చంద్రశేఖర్ వర్గానిక మధ్య విభేదాలు పొడచూపాయి. కావాలనే తనపై కొందరు దాడి చేశారని రాకేశ్ టికాయత్ ఆరోపించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ దాడితో స్థానికంగా కలకలం చెలరేగగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments