Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌పై దాడి

Webdunia
సోమవారం, 30 మే 2022 (14:22 IST)
బెంగుళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌పై దాడి జరిగింది. బెంగుళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనపై నల్ల సిరాను చల్లి, కుర్చీలతో దాడి చేశారు. ఈ దాడి కూడా రైతు సంఘాలకు చెందిన గిట్టని ఓ వర్గం దాడి చేసినట్టు భావిస్తున్నారు. 
 
నిజానికి గత కొంతకాలంగా టికాయత్ వర్గానికి, చంద్రశేఖర్ వర్గానిక మధ్య విభేదాలు పొడచూపాయి. కావాలనే తనపై కొందరు దాడి చేశారని రాకేశ్ టికాయత్ ఆరోపించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ దాడితో స్థానికంగా కలకలం చెలరేగగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments