Webdunia - Bharat's app for daily news and videos

Install App

పటేల్ కృషి వల్లే భారత్‌లో హైదరాబాద్ విలీనమైంది : రాజ్‌నాథ్

Webdunia
శుక్రవారం, 31 అక్టోబరు 2014 (09:56 IST)
ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ కృషి వల్లే భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పటేల్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన విగ్రహానికి రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ సమైక్యతా పరుగును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పటేల్ జయంతి హైదరాబాద్లో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో పటేల్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించిన జాతీయ ఐక్యతా పరుగును విజయవంతం చేయాలని రాజ్నాథ్ పిలుపునిచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments