Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపుడు భద్రాచలం కూడా ఆంధ్రప్రదేశ్‌దే : రాజ్‌నాథ్ సింగ్

Webdunia
సోమవారం, 14 జులై 2014 (15:15 IST)
భద్రాచలం పట్టణం కూడా 1958కు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నదని, కానీ ఇపుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రచాలం పట్టణం మినహా మిగిలిన ఏడు ముంపు మండలాలను మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి సోమవారం మధ్యాహ్నం 2.17గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని తెలిపారు.
 
1958లో ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవని ఆయన గుర్తు చేశారు. భద్రాచలం ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్ను లోక్‌సభ ఆమోదించిందని ఆయన తెలిపారు. ఆర్డినెన్స్ వల్ల ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజ్నాథ్ తెలిపారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments