Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలు జీవితం గడపలేను... జీవసమాధి అవుతా : రాజీవ్ హంతకుడు మురుగన్

‘తన జీవితమంతా జైలులో గడిచి పోయింది. ఇకపై జైలు జీవితం గడపడం ఇష్టం లేదు. అందుకే జీవ సమాధికి అనుమతించాలి’ అని మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ కోరాడు.

Webdunia
ఆదివారం, 23 జులై 2017 (12:14 IST)
‘తన జీవితమంతా జైలులో గడిచి పోయింది. ఇకపై జైలు జీవితం గడపడం ఇష్టం లేదు. అందుకే జీవ సమాధికి అనుమతించాలి’ అని మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ కోరాడు. వచ్చే నెల 18 నుంచి తాను ఆహారం తీసుకోనంటూ వేలూరు జైలు సూపరింటెండెంట్‌ ద్వారా చెన్నై జైళ్ల శాఖ కార్యాలయానికి ఒక వినతిపత్రం పంపాడు. తాను జీవసమాధి కావడానికి అనుమతి ఇవ్వాలని అందులో ప్రధానంగా ప్రస్తావించాడు. 
 
రాజీవ్‌ హత్య కేసులో జీవిత ఖైదీలుగా మురుగన్‌, శాంతన్‌, పేరరివాలన్‌ వేలూరు సెంట్రల్‌ జైలులో, ఇదే కేసులో మురుగన్‌ భార్య నళిని వేలూరు మహిళా ప్రత్యేక జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెల్సిందే. వీరికి విధించిన జీవితశిక్షాకాలం పూర్తయింది. అయినప్పటికీ.. వీరు నలుగురు 26 ఏళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. వీరిలో నళిని, మురుగన్‌ దంపతులైనందున రెండు వారాలకు ఒకసారి ఇద్దరు పోలీసు భద్రతతో కలుసుకోవడానికి వెసులుబాటు కల్పించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments