Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరుణానిధితో రజినీకాంత్ గంటసేపు భేటీ... ఏం జరుగబోతోంది...?

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధితో గంటసేపు భేటీ అయ్యారు. నిజానికి కరుణానిధి అనారోగ్యం నేపధ్యంలో ఆయనను పరామర్శించేందుకు రజినీకాంత్ వెళ్లారని అంటున్నారు. కానీ అన్నాడీఎంకెలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో డీఎంకె చీఫ్ క

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (21:43 IST)
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధితో గంటసేపు భేటీ అయ్యారు. నిజానికి కరుణానిధి అనారోగ్యం నేపధ్యంలో ఆయనను పరామర్శించేందుకు రజినీకాంత్ వెళ్లారని అంటున్నారు. కానీ అన్నాడీఎంకెలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో డీఎంకె చీఫ్ కరుణానిధియే రజినీకి కబురు పంపారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
మరోవైపు అన్నాడీఎంకె పార్టీ కార్యదర్శి పదవిని శశికళ కైవసం చేసుకుంటారనే ఊహాగానాల నేపధ్యంలో రజినీకాంత్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలావుంటే అమ్మ మరణంపైన నటి గౌతమి ప్రధానమంత్రికి లేఖ రాయడం, మరి భాజపా దీన్ని ఎలా పరిగణిస్తుందో చూడాల్సి ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments