మరో 'ఎన్టీఆర్' కావాలని... సైకిల్ గుర్తుపై కన్నేసిన 'బాషా'

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:05 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావడం ఖాయమైపోయింది. తన కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ నెలాఖరులో ఆయన ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత జనవరి నెలలో ఈ పార్టీని ప్రారంభిస్తారు. పార్టీ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆయన కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉంటుంది. 
 
అయినప్పటికీ ఆయన ఎన్నికల కోసం ఆయన సైకిల్ గుర్తును ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే, గతంలో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, సినీ నటుడు ఎన్.టి.రామారావు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే కేవలం 8 నెలల సమయం ఉండగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతితక్కువ కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన ఎంచుకున్న గుర్తు సైకిల్.  
 
ఇపుడు రజనీకాంత్ కూడా సైకిల్ గుర్తునే ఎంచుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే రజనీకాంత్ రాజకీయ సలహాదారులు కూడా భారత ఎన్నికల సంఘంలో సైకిల్ గుర్తును రిజిస్టర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇదే ఎన్నికల గుర్తును ఎంచుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments