Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 'ఎన్టీఆర్' కావాలని... సైకిల్ గుర్తుపై కన్నేసిన 'బాషా'

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:05 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో రావడం ఖాయమైపోయింది. తన కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ నెలాఖరులో ఆయన ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత జనవరి నెలలో ఈ పార్టీని ప్రారంభిస్తారు. పార్టీ ప్రారంభించిన తర్వాత రాష్ట్ర శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఆయన కేవలం ఐదు నెలల సమయం మాత్రమే ఉంటుంది. 
 
అయినప్పటికీ ఆయన ఎన్నికల కోసం ఆయన సైకిల్ గుర్తును ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఎందుకంటే, గతంలో తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, సినీ నటుడు ఎన్.టి.రామారావు కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే కేవలం 8 నెలల సమయం ఉండగా తెలుగుదేశం పార్టీని స్థాపించి, అతితక్కువ కాలంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన ఎంచుకున్న గుర్తు సైకిల్.  
 
ఇపుడు రజనీకాంత్ కూడా సైకిల్ గుర్తునే ఎంచుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే రజనీకాంత్ రాజకీయ సలహాదారులు కూడా భారత ఎన్నికల సంఘంలో సైకిల్ గుర్తును రిజిస్టర్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇదే ఎన్నికల గుర్తును ఎంచుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బు కోసం అనసూయ ఏదైనా చేస్తుందా? ఇలాంటి షోస్ ను అడ్డుకట్టే వేసేవారు లేరా?

అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన కాజల్ అగర్వాల్ సత్యభామ

ఆ హీరోతో ఆగిపోయిన టైటిల్ కళ్యాణ్ రామ్ కు పెడుతున్నారా?

ప్రభాస్ "కల్కి" ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments