Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ పునాదులు స్ట్రాంగ్‌గా వేస్తున్నా .. దారులు వేరైనా లక్ష్యం ఒక్కటే : రజనీకాంత్

తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ పార్టీ స్థాపనలో భాగంగా, పునాదులు గట్టిగా వేస్తున్నట్టు చెప్పారు.

Webdunia
శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (13:55 IST)
తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ పార్టీ స్థాపనలో భాగంగా, పునాదులు గట్టిగా వేస్తున్నట్టు చెప్పారు. 
 
శుక్రవారం ఉదయం తన అభిమానులతో చెన్నైలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరూ రాజకీయ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. తాను గట్టిగా పునాదులు వేసుకుని రంగంలోకి దిగనున్నట్టు చెప్పారు. 
 
ఇకపోతే, నిజాయతీ, క్రమశిక్షణే తనకు, తన కార్యకర్తలకూ బలమని చెప్పారు. గెలుపు, ఓటములను గురించి తాను ఆలోచించదలచుకోవడం లేదని, అవసలు ముఖ్యమే కాదన్నారు. 
 
ఇకపోతే, సహచర నటుడు కమల్ రాజకీయ ఆరంగేట్రంపై ఆయన స్పందిస్తూ, మదురై బహిరంగ సభను తాను చూశానని.. చాల బాగా జరిగిందని ప్రశంసించారు. అయితే తమ దారులు వేరని.. లక్ష్యం మాత్రం ఒకటేనని ఉద్ఘాటించారు. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ అంతిమ లక్ష్యం అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments