Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

సెల్వి
బుధవారం, 20 ఆగస్టు 2025 (21:34 IST)
Rekha Gupta
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన నివాసంలో ఆమెపై జరిగిన దాడి ఘటన అందరికీ షాకిచ్చింది. నిందితుడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల రాజేష్ ఖిమ్జీ సకారియాగా గుర్తించారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
 
గత దశాబ్దంలో సకారియాపై దాడి ఆరోపణల నుండి గుజరాత్ నిషేధ చట్టం ఉల్లంఘనల వరకు అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే, చాలా వరకు సాక్ష్యాలు లేవని కోర్టులు పదే పదే పేర్కొంటూ అతనిని విడుదల చేశాయి.
 
అతని మొదటి ప్రధాన కేసు 2017 నాటిది.. ఆ తర్వాత పదులకు పైగా కేసులు నమోదైనాయి. మొత్తం మీద, రాజేష్ సకారియా 2017- 2024 మధ్య ఐదు ప్రధాన కేసులను ఎదుర్కొన్నాడు. నాలుగు సార్లు నిర్దోషిగా విడుదలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments