Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

సెల్వి
బుధవారం, 20 ఆగస్టు 2025 (21:34 IST)
Rekha Gupta
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన నివాసంలో ఆమెపై జరిగిన దాడి ఘటన అందరికీ షాకిచ్చింది. నిందితుడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల రాజేష్ ఖిమ్జీ సకారియాగా గుర్తించారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
 
గత దశాబ్దంలో సకారియాపై దాడి ఆరోపణల నుండి గుజరాత్ నిషేధ చట్టం ఉల్లంఘనల వరకు అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే, చాలా వరకు సాక్ష్యాలు లేవని కోర్టులు పదే పదే పేర్కొంటూ అతనిని విడుదల చేశాయి.
 
అతని మొదటి ప్రధాన కేసు 2017 నాటిది.. ఆ తర్వాత పదులకు పైగా కేసులు నమోదైనాయి. మొత్తం మీద, రాజేష్ సకారియా 2017- 2024 మధ్య ఐదు ప్రధాన కేసులను ఎదుర్కొన్నాడు. నాలుగు సార్లు నిర్దోషిగా విడుదలయ్యాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments