Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్ ఆలయానికి రూ.9లక్షల రూపాయలకు కొత్తనోట్లు.. విరాళంగా సమర్పించుకున్న భక్తులు

పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (11:39 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. రాజస్థాన్ రాష్ట్రంలోని ఓ దేవాలయంలోని హుండీలో భక్తులు భారీ విరాళాలు సమర్పించున్నారు. నోట్ల రద్దు వల్ల జనం తమ ఖర్చుల కోసం డబ్బులు విత్ డ్రా చేసేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు పడినా నగదు దొరకని నేపథ్యంలో రూ. 9లక్షల రూపాయల కొత్త రెండువేల రూపాయల నోట్లను రాజస్థాన్.. చిట్టోర్ ఘర్ పట్టణంలోని సాన్ వాలియాజీ దేవాలయంలో హుండీలో విరాళంగా చేరింది.
 
గడచిన 20 రోజుల్లో రూ.9 లక్షల రూపాయల మేర కొత్త రెండువేలరూపాయల నోట్లను భక్తులు విరాళంగా వేయడంతో దేవాలయ అధికారులు షాక్‌కు గురయ్యారు. నగదు కొరత ఉన్న ప్రస్థుత పరిస్థితుల్లోనూ దేవుడికి భక్తులు కొత్తనోట్లను విరాళం అందించడం ద్వారా తమ భక్తిని చాటుకున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఆలయంలోని హుండీలను తెరచి లెక్కించగా గడచిన రెండు నెలల్లో మొత్తం పాత, కొత్త నోట్లు కలిపి రూ.4.5కోట్ల విరాళాలు వచ్చాయని, ఇందులో 9 లక్షల రూపాయలకు పైగా కొత్త నోట్లు సైతం ఉన్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments