Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికపై కామాంధుడు అత్యాచారం.. బాలిక పరిస్థితి విషమం..

చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చాక్లెట్ ఇస్తానని చెప్పి పొరుగింటి బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆ బాలికపై అ

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2016 (09:00 IST)
చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. చాక్లెట్ ఇస్తానని చెప్పి పొరుగింటి బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. ఆ బాలికపై అత్యంత పాశవికంగా ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
సికార్ పట్టణానికి సమీపంలోని గర్హత్క్ నెట్ గ్రామానికి చెందిన ఓ బాలిక అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళుతుండగా హంసరాజ్ అనే 25 ఏళ్ల బాలుడు ఆమెకు చాక్లెట్ ఇస్తానని చెప్పి నిర్జనప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. 
 
తీవ్ర రక్తస్రావంతో బాలికను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను అజిత్ ఘడ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన హంసరాజ్‌ను అరెస్టు చేశారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments