Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ స్టేషన్‌కి నగ్నంగా నడిచొచ్చిన బాధితురాలు... ఫోటోల కోసం కొందరు...

Webdunia
సోమవారం, 13 మే 2019 (20:20 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఓ మహిళపై ఆమె బంధువులే దాడి చేశారు. ఆమె దుస్తులను తొలగించి వివస్త్రను చేశారు. ఆమెను గొడ్డును బాదినట్లు బాదారు. ఆ దెబ్బలు తాళలేని ఆమె రోడ్డుపైకి పరుగులు తీసింది.

ఐతే అప్పటికే ఆమె వేసుకున్న దుస్తులన్నీ చింపేసారు. దాదాపు శరీరంపై దుస్తులు లేకుండా చేసేశారు. ఆ స్థితిలో ఆమె నడిరోడ్డుపై నడుచుకుంటూ తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఐతే బాధితురాలు అలా వస్తుండగా ఆమెను ఫోటోలు తీసుకున్నారు కొందరు. 
 
కాగా ఇటీవలే ఏప్రిల్ 26న రాజస్థాన్ లోని ఆల్వారులో ఓ జంట మోటారు బైకుపై వస్తుండగా వారిని అటకాయించి, ఇద్దరి దుస్తులు విప్పేసి, భర్తను చెట్టుకు కట్టేసి అతడి కళ్ల ముందే అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుర్మార్గులు. అంతేకాకుండా ఆ దారుణాన్ని వీడియో కూడా తీశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు సరిగా స్పందించలేదన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఎస్పీని ఆ స్థానం నుంచి తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments