Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ స్టేషన్‌కి నగ్నంగా నడిచొచ్చిన బాధితురాలు... ఫోటోల కోసం కొందరు...

Webdunia
సోమవారం, 13 మే 2019 (20:20 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఓ మహిళపై ఆమె బంధువులే దాడి చేశారు. ఆమె దుస్తులను తొలగించి వివస్త్రను చేశారు. ఆమెను గొడ్డును బాదినట్లు బాదారు. ఆ దెబ్బలు తాళలేని ఆమె రోడ్డుపైకి పరుగులు తీసింది.

ఐతే అప్పటికే ఆమె వేసుకున్న దుస్తులన్నీ చింపేసారు. దాదాపు శరీరంపై దుస్తులు లేకుండా చేసేశారు. ఆ స్థితిలో ఆమె నడిరోడ్డుపై నడుచుకుంటూ తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఐతే బాధితురాలు అలా వస్తుండగా ఆమెను ఫోటోలు తీసుకున్నారు కొందరు. 
 
కాగా ఇటీవలే ఏప్రిల్ 26న రాజస్థాన్ లోని ఆల్వారులో ఓ జంట మోటారు బైకుపై వస్తుండగా వారిని అటకాయించి, ఇద్దరి దుస్తులు విప్పేసి, భర్తను చెట్టుకు కట్టేసి అతడి కళ్ల ముందే అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుర్మార్గులు. అంతేకాకుండా ఆ దారుణాన్ని వీడియో కూడా తీశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు సరిగా స్పందించలేదన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఎస్పీని ఆ స్థానం నుంచి తొలగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments