Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసిన వారికి ఆస్తి రాసిస్తా : సల్మాన్ చిస్టీ

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (15:22 IST)
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కున్న బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు దేశ వ్యాప్తంగా బెదిరింపులు వస్తున్నాయి. ఆమెన తల నరికి తెచ్చిన వారికి తన యావదాస్తిని రాసిస్తానని రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ పట్టణానికి చెందిన సల్మాన్ చిస్టీ అనే వ్యక్తి ప్రకటించారు. 
 
ప్రస్తుతం నుపుర్ శర్మ బాహ్య ప్రపంచలో కనిపించడం లేదు. ఆమె కోసం వెస్ట్ బెంగాల్ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. పైగా, మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాణలు చెప్పాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో నుపుర్ శర్మను శిరచ్ఛేదనం చేసిన వారికి తన యావదాస్తిని రాసిస్తానని సల్మాన్ చిస్టీ ప్రకటించారు. దీనిపై అజ్మీర్ అదనపు ఎస్పీ వికాస్ సాంగ్వాన్ మాట్లాడుతూ, తాను సైతం ఈ వీడియోను వాట్సాప్ ద్వారా చూశానని, సల్మాన్ మత్తులో మాట్లాడినట్టు తెలుస్తుందన్నారు. సల్మాన్ కోసం గాలిస్తున్నామని, ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments