Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూలో మహిళపై అత్యాచారం.. ఇంజెక్షన్ ఇచ్చి ఆపై కర్టెన్లను కప్పుకుని?

సెల్వి
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (20:43 IST)
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేరిన 24 ఏళ్ల మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ మంగళవారం అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు మహిళ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిందని, ఐసియులో చికిత్స పొందుతోంది. 
 
నిందితుడు చిరాగ్ యాదవ్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. నిందితుడు తనకు ఇంజెక్షన్ ఇచ్చాడని, ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితికి చేరుకుందని పోలీసులు తెలిపారు.
 
తన భర్త మొబైల్‌కి కాల్ చేయడంతో మహిళ స్పృహలోకి వచ్చిందని.. ఆమెపై తనకు జరిగిన ఘోరం గురించి తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
నిందితుడి బాధితురాలి బెడ్‌పైకి వెళ్లి కర్టెన్‌లతో కప్పుకున్నట్లు కనిపించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments