Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఆర్థిక వ్యవస్థలో రాజన్ టైంబాబు... డిసెంబర్‌లో పేలుతుంది : సుబ్రమణ్య స్వామి

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2016 (10:17 IST)
భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఓ టైం బాంబు పెట్టారనీ, అది వచ్చే డిసెంబరులో పేలుతుందని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఓ ట్వీట్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన చేసిన ట్వీట్‌లో భారత ఆర్థిక వ్యవస్థలో రాజన్ 2013లోనే ఓ టైం బాంబును పెట్టారన్నారు. ఆ బాంబు ఈ ఏడాది డిసెంబర్‌లో బద్దలు కానుందని కూడా ఆయన డేంజర్ బెల్స్ మోగించారు. దేశీయ బ్యాంకులు విదేశాల నుంచి తీసుకున్న 24 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సి రావడమే ఆ బాంబు అంటూ స్వామి అన్నారు. 
 
కాగా, రఘురాం రాజన్‌ను లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా స్వామి మాటల దాడి చేస్తున్న విషయం తెల్సిందే. రాజన్ మరోమారు ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించవద్దంటూ ఇప్పటికే ప్రధానికి సుబ్రమణ్య స్వామి ఇప్పటికే రెండు లేఖలు రాయగా, తాజాగా మరోమారు విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments