Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను ఇంట్లోనే పాతిపెట్టింది.. కానీ నేను చంపలేదంటోంది.. డబ్బుల్లేక..?

తన భర్త మృతదేహాన్ని ఆ భార్య ఇంట్లోనే పాతిపెట్టింది. ఏడాది కాలం పాటు భర్త కనిపించట్లేదని చెప్పుకొచ్చిన సదరు మహిళ... ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమె భర్త శవం ఇంట్ల

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (16:15 IST)
తన భర్త మృతదేహాన్ని ఆ భార్య ఇంట్లోనే పాతిపెట్టింది. ఏడాది కాలం పాటు భర్త కనిపించట్లేదని చెప్పుకొచ్చిన సదరు మహిళ... ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆమె భర్త శవం ఇంట్లోనే ఉన్నట్లు చెప్పింది. దీంతో పోలీసులు, ఇరుగుపొరుగు వారు షాకయ్యారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల రాజ్వీందర్ మృతదేహాన్ని ఇంట్లోని పడక గదిలో ఆతని భార్య మన్ ప్రీత్ పూడ్చిపెట్టింది. ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరిగింటి వారికి అసలు విషయం చెప్పింది. 
 
సిక్కు సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, సమాధి నిర్మాణానికి తన వద్ద డబ్బులు లేకపోవడంతో పడకగదిలో భర్తను సమాధి చేసినట్లు మన్ ప్రీత్ చెప్పింది. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మన్ ప్రీత్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments