Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠాణాలో ఫాస్టర్‌ను చితకబాదిన స్థానికులు...

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఫాస్టర్‌ను కొంతమంది స్థానికులు చితకబాదారు. బలవంతపు మతమార్పిడులు చేయిస్తున్న కారణంతో ఆ ఫాస్టర్‌పై పోలీస్ స్టేషన్‌లోనే తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 
 
రాయపూర్‌లోని పురానీ బస్తీ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, భాటాగావ్ ప్రాంతంలో మతమార్పిడులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు పోలీసులకు అందాయి. దీంతో క్రైస్తవ సమాజానికి చెందిన మరికొందరితో కలిసి సదరు పాస్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. 
 
కొద్దిసేపటి తర్వాత అక్కడకు పెద్ద ఎత్తున హిందూ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల ముందే పాస్టర్‌ను హిందూ సంఘాల నేతలు చితకబాదారు. 
 
ఇది జరిగిన వెంటనే పాస్టర్‌ను స్టేషన్ ఇన్ఛార్జి గదిలోకి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments