Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే రైలులో ఎక్కాలనుకున్నాడు.. కాలు జారి పట్టాలకిందకు జారుకున్నాడు.. (video)

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కాలుజారికిందపడ్డాడు. అయితే కాలుజారిన కిందపడిపోయిన ఆ యువకుడిని ఓ పోలీస్ సమర్థవంతంగా రక్షించారు.

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (17:35 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కాలుజారికిందపడ్డాడు. అయితే కాలుజారిన కిందపడిపోయిన ఆ యువకుడిని ఓ పోలీస్ సమర్థవంతంగా రక్షించారు. సోమవారం చెన్నై ఎగ్మోర్ రైల్వేస్టేషన్లో చెన్నై-దాదర్‌ల మధ్య నడిచే రైలు పట్టాల నుంచి కదిలింది. ఈ రైలులో ఎక్కేందుకు ఉత్తరాది యువకుడు ప్రయత్నించాడు.
 
అయితే రైలు ఎక్కే క్రమంలో కాలు జారి కిందపడిపోయాడు. పట్టాల కిందికి జారుకునేలోపే ఓ పోలీసు సమర్థవంతంగా ఆతడిని కాపాడాడు. యువకుడి వెనక ధరించిన బ్యాగును పట్టుకుని లాగడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రమాదానికి గురైన యువకుడిని కాపాడిన పోలీసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments