Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే రైలులో ఎక్కాలనుకున్నాడు.. కాలు జారి పట్టాలకిందకు జారుకున్నాడు.. (video)

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కాలుజారికిందపడ్డాడు. అయితే కాలుజారిన కిందపడిపోయిన ఆ యువకుడిని ఓ పోలీస్ సమర్థవంతంగా రక్షించారు.

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (17:35 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఎగ్మూర్ రైల్వే స్టేషన్‌లో కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువకుడు కాలుజారికిందపడ్డాడు. అయితే కాలుజారిన కిందపడిపోయిన ఆ యువకుడిని ఓ పోలీస్ సమర్థవంతంగా రక్షించారు. సోమవారం చెన్నై ఎగ్మోర్ రైల్వేస్టేషన్లో చెన్నై-దాదర్‌ల మధ్య నడిచే రైలు పట్టాల నుంచి కదిలింది. ఈ రైలులో ఎక్కేందుకు ఉత్తరాది యువకుడు ప్రయత్నించాడు.
 
అయితే రైలు ఎక్కే క్రమంలో కాలు జారి కిందపడిపోయాడు. పట్టాల కిందికి జారుకునేలోపే ఓ పోలీసు సమర్థవంతంగా ఆతడిని కాపాడాడు. యువకుడి వెనక ధరించిన బ్యాగును పట్టుకుని లాగడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రమాదానికి గురైన యువకుడిని కాపాడిన పోలీసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments