Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతాన్ని ముట్టుకోని జైలు సూపరింటెండెంట్.. పైసా ఖర్చు చేయలేదు..

Webdunia
శనివారం, 7 మే 2022 (15:17 IST)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  ఓ అధికారి చిక్కాడు. కొన్నేళ్ల నుంచి జీతాన్నే ముట్టుకోని ఆ అధికారికి చిక్కులు తప్పలేదు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. 
 
సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి ఆవరణలో స్పెషల్ విజిలెన్స్ యూనిట్ దాడులు నిర్వహించి భారీ ఆస్తులను వెలికితీశారు.
 
వివరాల్లోకి వెళితే.. సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి రూ. 4 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ఇల్లు, కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఒక్క పైసా జీతం ఖర్చు చేయడం లేదు. అతని ఖాతాలోకి వెళ్లే డబ్బు బయటకు రావడం లేదు. 
 
శుక్రవారం ముజఫర్‌పూర్‌లోని చౌదరి నివాసం, సహర్సాలోని కార్యాలయంలో ఎస్వీయూ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సోదాల్లో దొరికిన ఆస్తి అతని ఆదాయానికి నాలుగు రెట్లు ఎక్కువ.
 
తుది నివేదిక వచ్చిన తర్వాత చౌదరి ఆస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎస్వీయూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నయ్యర్ హస్నేన్ ఖాన్ తెలిపారు. 
 
సురేశ్ చౌదరి ముజఫర్‌పూర్ నివాసం, సహర్సా కార్యాలయంపై జరిపిన దాడుల్లో రెండు విలాసవంతమైన భవనాలు బయటపడ్డాయని, వాటి విలువ రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments