Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీతాన్ని ముట్టుకోని జైలు సూపరింటెండెంట్.. పైసా ఖర్చు చేయలేదు..

Webdunia
శనివారం, 7 మే 2022 (15:17 IST)
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  ఓ అధికారి చిక్కాడు. కొన్నేళ్ల నుంచి జీతాన్నే ముట్టుకోని ఆ అధికారికి చిక్కులు తప్పలేదు. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు అనుమానం వచ్చింది. 
 
సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి ఆవరణలో స్పెషల్ విజిలెన్స్ యూనిట్ దాడులు నిర్వహించి భారీ ఆస్తులను వెలికితీశారు.
 
వివరాల్లోకి వెళితే.. సహర్సా జైలు సూపరింటెండెంట్ సురేష్ చౌదరి రూ. 4 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ఇల్లు, కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కలిగి ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ఒక్క పైసా జీతం ఖర్చు చేయడం లేదు. అతని ఖాతాలోకి వెళ్లే డబ్బు బయటకు రావడం లేదు. 
 
శుక్రవారం ముజఫర్‌పూర్‌లోని చౌదరి నివాసం, సహర్సాలోని కార్యాలయంలో ఎస్వీయూ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. సోదాల్లో దొరికిన ఆస్తి అతని ఆదాయానికి నాలుగు రెట్లు ఎక్కువ.
 
తుది నివేదిక వచ్చిన తర్వాత చౌదరి ఆస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎస్వీయూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నయ్యర్ హస్నేన్ ఖాన్ తెలిపారు. 
 
సురేశ్ చౌదరి ముజఫర్‌పూర్ నివాసం, సహర్సా కార్యాలయంపై జరిపిన దాడుల్లో రెండు విలాసవంతమైన భవనాలు బయటపడ్డాయని, వాటి విలువ రూ. 4 కోట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments