Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్ త్వరలోనే ప్రజాజీవితంలోకి వస్తాడు : సోనియా

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (20:15 IST)
తన కుమారుడు రాహుల్ గాంధీ అజ్ఞాతవాసంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాజాగా స్పందించారు. రాహుల్ బాబు త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారంటూ వ్యాఖ్యానించారు. అలాగే, అమేథీలో జరిగిన రైలు ప్రమాద మృతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని తెలిపారు. 
 
పార్లమెంట్ సమావేశాలకు సైతం డుమ్మాకొట్టి గత కొంతకాలంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఎవరికీ కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెల్సిందే. దీనిపై ఇప్పటికే పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నా.. రాహుల్ గాంధీ మాత్రం మిన్నుకుండి పోయారు. రాహుల్ ఎక్కడకు వెళ్లారనే అంశం అటు నాయకుల నుంచి ఇటు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.
 
ఈ నేపథ్యంలో రాహుల్ తల్లి, ఏఐసీసీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తాజాగా స్పందించారు. రాహుల్ బాబు త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తాడంటూ స్పష్టం చేశారు. కాగా, రాహుల్ ఎప్పుడూ తిరిగి వస్తారనే దానిపై సోనియా స్పష్టత ఇవ్వలేదు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments