Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవంతంగా సాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర - 38 కిమీ పూర్తి

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (09:22 IST)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా ఇప్పటివరకు మూడు రోజుల యాత్ర ముగిసింది. ఆయన మొత్తం 38 కిలోమీటర్ల మేరకు నడిచారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఈ యాత్రను తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించారు. 
 
వచ్చే 2024 ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు వీలుగా ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. శుక్రవారంతో మూడో రోజు ముగిసింది. మూడో రోజు యాత్ర శుక్రవారంతో ముగిసిందని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ప్రకటన ప్రకారం మూడో రోజు పాదయాత్ర ముగిసే సరికే రాహుల్ గాంధీ 38 కిలోమీటర్ల నడకను పూర్తి చేశారు. ఈ యాత్ర ఇంకా కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లోనే ఉంది. మొత్తం 152 రోజు పాటు సాగనుంది. ఇందులో రాహుల్ గాంధీ ఏకంగా 3570 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments